చింతలపూడి మండలం యండపల్లి సమీపం లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రవేట్ ట్రావెల్ (AP39WQ3178) బస్సు ప్రమాదం.
ఆగిఉన్న లారీని (KA56.8893) ఢీకొన్న బస్సు ఒకరు మృతి.17 మందికి పైగా గాయలు బస్సు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్తున్నట్లు తెలిపిన ప్రయాణికులు మృతడ...
ఆగిఉన్న లారీని (KA56.8893) ఢీకొన్న బస్సు ఒకరు మృతి.17 మందికి పైగా గాయలు బస్సు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్తున్నట్లు తెలిపిన ప్రయాణికులు మృతడ...
అగ్ని ప్రమాదం కాదు, షట్టర్ ఓనర్ చేసిన అవమానం భరించలేకే దంపతుల ఆత్మహత్య గత 40 సంవత్సరాలుగా వారి మెస్ లో ఎంతో మందికి తక్కువ ధరలో భోజనం అందించిన దం...
సెప్టెంబర్ 14 వరకు పొడిగింపు LPG వినియోగదారుల కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ నెల 14 వరకు పొడిగి...
ఈ నెల 14న పల్నాడు జిల్లాలోనిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్),రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా క...
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మదనపల్లె సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించా...
ఏసీబీ అధికారులు అంటూ గొల్లప్రోలు రెవెన్యూ అధికారులకు సైబర్ కేటుగాళ్లు నిన్న ఫోన్లు చేసి బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అధికారి ఇంటికి ACB...
స్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBVs) ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల తుది...
దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తా తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో బలమై...
సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి రూ.2 లక్షల మంజూరుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన అధికారి సెక్షన్ ఆఫీసర్ వినోద్తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేం...
సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల పని విధానం, పింఛను సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లత...
పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో జరిపిన తాజా పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చ...
బోలారంలో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును మల్కాజ్గిరి పోలీస్ జోన్ పరిధిలోని పోలీసులు ఛేదించారు. ఈ భారీ దొంగతనంలో డిపార్ట్మెంట్కు చెందిన నలుగురు...