రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో
నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా
కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే వస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో, భారీగా నిలిచిపోయిన వాహనాలు
24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతుల హెచ్చరిక....
