విచారణలో తనకు ఏమీ తెలియదని ఈ వ్యవహారం మొత్తం తన భర్త మధుకర్ చూసుకుంటాడని తెలిపిన నందన.

అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానాలు మాత్రమే చెప్పినందున నందన.

నందన భర్త మధుకర్ విచారణకు పిలిచే అవకాశం.

కేసులో అనేక కీలక ప్రశ్నలకు లభించని సమాధానం.

ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు.

విచారణ అనంతరం వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం.